మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వైయస్ జగన్ను కలిసిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు
01 Oct 2018 12:01 PM
థర్ట్ పార్టీ విధానం రద్దుకు వైయస్ జగన్ సానుకూలత
విజయనగరంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ను కలిసి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు తమ గోడును చెప్పుకున్నారు. థర్డ్పార్టీ విధానాన్ని రద్దు చేసి, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని వినతించారు. గత ఎన్నికల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను నమ్మించి చంద్రబాబు మోసం చేశారని, జీతాలు పెంచుతామని, క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. వైయస్ జగన్ తమ సమస్యలపై సానుకూలంగా స్పందించారన్నారు. థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసేందుకు సానుకూలత వ్యక్త చేశారని తెలిపారు. జగనన్న వస్తే మాకు మేలు జరుగుతుందని సంపూర్ణంగా నమ్ముతున్నామన్నారు.