పదోరోజూ ఆళ్లగడ్డలోనే...ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్

ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రజా సంకల్పయాత్ర  లో భాగంగా గురువారంనాడు కూడా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనే  పాదయాత్ర జరపనున్నారు. ఉదయంఆళ్ల గడ్డ లో ప్రారంభమై, పెద్ద చింతకుంట లమీదుగా  డోర్నిపాడు మండలం భాగ్యనగరం, రామచంద్రాపురం క్రాస్ రోడ్స్ , కొండాపురం,  డోర్నిపాడు వరకు కొనసాగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు.



Back to Top