కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
కాసేపట్లో బీసీల ఆత్మీయ సమ్మేళనం
10 Jun 2018 5:00 PM
పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మల్లవరం గ్రామంలో ఏర్పాటు చేసిన బీసీల ఆత్మీయ సమ్మేళనం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమ్మేళనంలో వైయస్ జగన్ పాల్గొని బీసీలతో ముఖాముఖి నిర్వహిస్తారు. వారి సమస్యలు తెలుసుకొని భరోసా కల్పిస్తారు. ఈ సమ్మేళనానికి వేలాదిగా జనం తరలివచ్చారు.