పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
29న వైయస్సార్సీపీ నియోజకవర్గ ప్లీనరీ
26 May 2017 6:45 PM
మంగళగిరి: ఈనెల 29వ తేదీ సాయంత్రం 5గంటలకు పట్టణంలోని చిల్లపల్లి నాగేశ్వరరావు కల్యాణ మండపంలో నియోజకవర్గ వైయస్సార్కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈమేరకు పట్టణంలోని ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. జూలై 8, 9 తేదీల్లో పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో ముందస్తుగా నియోజకవర్గ ప్లీనరీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో జరిగే ప్లీనరీకి పరిశీలకులుగా పార్టీ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి హాజరు కానున్నారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.