రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
మీకు అధికారముంటే..మాకు ప్రజాబలం ఉంది
10 Feb 2017 4:35 PM
నెల్లూరు: మీకు అధికారం ఉందని అక్రమాలకు పాల్పడితే..మాకు ప్రజా బలం ఉందని, మీ అరాచకాలను అడ్డుకుంటామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్రెడ్డి టీడీపీ నేతలను హెచ్చరించారు. జిల్లాలోని పెళ్లకూరు మండలంలో అధికార పార్టీ నేతల ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడిన వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. గాయపడిన వారిని శుక్రవారం కాకాణి గోవర్థన్రెడ్డి ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీడీపీ నేతల దాడులు అధికమయ్యాయని మండిపడ్డారు. అధికారం ఉందన్న అహంకారంతో దుర్మార్గంగా వ్యవహరిస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.