కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
పార్టీ నూతన నియామకాలు
04 Aug 2016 5:34 PM
హైదరాబాద్ః అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కమిటీ నూతన నియామకాలు చేపట్టింది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కొయ్యే రాజును శ్రీకాకుళం జిల్లా పరిశీలకులుగా నియమించడమైనది. అనంతపురం జిల్లాకు చెందిన సి. సోమశేఖరరెడ్డి, కడపల మోహన్ రెడ్డిలను కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులుగా నియమించింది.