పార్టీ నూతన నియామకాలు

హైదరాబాద్ః అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కమిటీ నూతన నియామకాలు చేపట్టింది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.  పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కొయ్యే రాజును శ్రీకాకుళం జిల్లా పరిశీలకులుగా నియమించడమైనది. అనంతపురం జిల్లాకు చెందిన సి. సోమశేఖరరెడ్డి, కడపల మోహన్ రెడ్డిలను కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులుగా నియమించింది. 

తాజా వీడియోలు

Back to Top