రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
పార్లమెంట్లో వైయస్ఆర్సీపీ ఎంపీల నిరసన
19 Dec 2018 12:04 PM
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండు చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బుధవారం ఉదయం పార్లమెంట్ ఆవరణలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిలు ఫ్లకార్డులు పట్టుకొని ప్రత్యేక హోదాపై నినాదాలు చేశారు. స్వప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని ఎంపీలు విమర్శించారు. ప్యాకేజీకి ఆశపడి హోదాను గాలికొదిలేశారన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. టీడీపీ..అంటే తెలుగు డ్రామా పార్టీగా మారిందని దుయ్యబట్టారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లోపల ప్రశ్నించడం లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.