వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ప్రత్యేక హోదా సాధనకు నిరంతర పోరాటం
09 Mar 2018 12:03 PM
ఢిల్లీ: పార్లమెంట్లో ప్రత్యేక హోదాపై నిరంతర పోరాటం చేస్తామని వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం వైయస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. విభజన హామీలు అమలు చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. టీడీపీ మంత్రుల రాజీనామాలు డ్రామా అన్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగడం అర్ధరహితమన్నారు. విశ్వాసం కోల్పోయిన తరువాత కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు.