స్వైన్‌ఫ్లూను అరికట్టడంలో చంద్రబాబు విఫలం


అమరావతి:  స్వైన్‌ఫ్లూను అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం విజయసాయిరెడ్డి స్వైన్‌ఫ్లూపై ట్వీట్‌ చేశారు. గడిచిన నెలలో కర్నూలు జిల్లాలోనే ఏడుగురు మరణించారని గుర్తు చేశారు. స్వైన్‌ఫ్లూ మరణాలకు చంద్రబాబు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. బాధితులకు తక్షణమే సాయం అందించాలని ఆయన డిమాండు చేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top