కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం
స్వైన్ఫ్లూను అరికట్టడంలో చంద్రబాబు విఫలం
24 Oct 2018 5:26 PM
అమరావతి: స్వైన్ఫ్లూను అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం విజయసాయిరెడ్డి స్వైన్ఫ్లూపై ట్వీట్ చేశారు. గడిచిన నెలలో కర్నూలు జిల్లాలోనే ఏడుగురు మరణించారని గుర్తు చేశారు. స్వైన్ఫ్లూ మరణాలకు చంద్రబాబు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. బాధితులకు తక్షణమే సాయం అందించాలని ఆయన డిమాండు చేశారు.