వైయస్ఆర్ జిల్లా: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్రెడ్డి, అంజాద్బాషా, మేయర్ సురేష్బాబు విమర్శించారు. పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, చంద్రబాబు అవినీతిపై ప్రశ్నించకపోవడం దారుణమన్నారు.