అసెంబ్లీ నుంచి ట్యాంక్ బండ్ కు పాదయాత్ర

హైదరాబాద్ః ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్, ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి ట్యాంక్ బడ్ కు పాదయాత్రగా వెళ్లారు. అక్కడ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. వైఎస్ జగన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు.

Back to Top