మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
డ్వాక్రా రుణమాఫీ ఏమైంది
25 Oct 2018 12:12 PM
హైదరాబాద్: ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణమాఫీ ఏమైందని వైయస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా నిలదీశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే సీంగా చేసిన మొదటి ఐదు సంతకాలు ఏమయ్యాయని రోజా నిలదీశారు. డ్వాక్రా రుణాలపై వడ్డీలు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఐదేళ్లలో మహిళలకు అప్పులే మిగిలాయని తెలిపారు. మహిళల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. ఆడపిల్లలను సర్వనాశనం చేస్తూ, వారి జీవితాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబును మహిషాసురుడు అనడంలో ఎలాంటి తప్పు లేదన్నారు.