రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
సీపీఎం జాతీయ కార్యదర్శితో వైయస్ఆర్సీపీ బృందం భేటీ
31 Oct 2018 1:18 PM
న్యూఢిల్లీ: వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనను వివరించేందుకు ఢిల్లీ వెళ్లిన వైయస్ఆర్సీపీ బృందం బుధవారం సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిశారు. ఈ మేరకు దాడి ఘటనను వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వైయస్ జగన్పై జరిగింది మూమ్మాటికీ హత్యాయత్నమేనని రిమాండ్ రిపోర్ట్లో తేటతెల్లమైందన్నారు. ఇది ప్రభుత్వ పెద్దల సహకారంతోనే జరిగిందనడానికి చాలా కారణాలున్నాయని తెలిపారు. నిందితుడు శ్రీనివాస్ విశాఖ ఎయిర్పోర్టులోని క్యాంటీన్లో పని చేస్తున్నాడని, అది టీడీపీకి చెందిన వ్యక్తి చేతుల్లోనే ఉందనే విషయాన్నివెల్లడించారు. ఈ ఘటనపై థర్డ్ పార్టీ విచారణ చేపట్టాలని డిమాండు చేశారు.