రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
కేంద్ర ఎన్నికల సంఘంతో వైయస్ఆర్సీపీ నేతల భేటీ
13 Dec 2018 11:28 AM
ఢిల్లీః కేంద్ర ఎన్నికల సంఘంతో వైయస్ఆర్సీపీ నేతలు భేటీ అయ్యారు.ఏపీ ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను కలిసినవారిలో వరప్రసాద్, మేకపాటి రాజమోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ ఉన్నారు.ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దాలని వైయస్ఆర్సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు.