మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
మృతరాలి కుటుంబానికి పరామర్శ
18 Feb 2017 5:30 PM
అనంతపురం: రొద్దం మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన ఆదిలక్ష్మమ్మ(60)అనే వృద్ధురాలు అనారోగ్యంలో శనివారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న వైయస్ఆర్ సీపీ నాయకులు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు.వృద్ధురాలి మృతికి కారణాలను కుటుంబ సభ్యులతో అడిగి తెలుసుకున్నారు. మృతదేహం వద్ద నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బి.నారాయణరెడ్డి,జిల్లా కమిటీ సభ్యుడు లక్ష్మినారాయణరెడ్డి,ఆర్ఏ రవిశేఖర్రెడ్డి,పోలేపల్లి సంజీవప్ప తదితరులు ఉన్నారు