ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!
ఈవోఆర్డీపై కలెక్టర్కు వైయస్సార్సీపీ నేతల ఫిర్యాదు
06 Feb 2017 6:47 PM
బి.కొత్తకోట: బి.కొత్తకోట మండల ఈవోఆర్డీ గంగయ్యపై వైయస్సార్సీపీ ప్రజాప్రతినిధులు చిత్తూరు వెళ్లి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. బి.కొత్తకోట ఎంపీటీసీ ఈశ్వర్రెడ్డి పట్ల ఈవోఆర్డీ నిర్లక్ష్యంగా వ్యహరించి దూషించారని నిరసన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై ఎంపీపీ ఖలీల్, వైస్ఎంపీపీ ఈశ్వరమ్మ, మాజీ జెడ్పీటీసీ ప్రదీప్రెడ్డి, కోఆప్షన్ సభ్యులు బావాజాన్, ఎంపీటీసీలు కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం జెడ్పీటీసీ ఈవో పెంచల కిషోర్, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్రావులను కలిసి గంగయ్య తీరుపై ఫిర్యాదులు అందించారు. దీనిపై వారు మాట్లాడుతూ... సంఘటనపై విచారణ నిర్వహిస్తామని హమీ ఇచ్చారని తెలిపారు.