రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
22 May 2017 12:46 PM
కర్నూలుః నారాయణరెడ్డిని ప్రభుత్వమే పథకం ప్రకారం కుట్రపన్ని హత్య చేయించిందని వైయస్సార్సీపీ కర్నూలు జిల్లా నేతలు అన్నారు. టీడీపీ హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు డైరక్షన్ లోనే వైయస్సార్సీపీ నేతల హత్యలు జరుగుతున్నాయని చెప్పారు. గన్ మెన్ లను తొలగించి, సెక్యూరిటీ లేకుండా నిరాయుధులను చేసిన తర్వాత ప్రభుత్వం వైయస్సార్సీపీ నేతలను హత్యలు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణరెడ్డికి ఉన్న ప్రజాధారణ చూసి ఓర్వలేక పొట్టన బెట్టుకున్నారని, ఇందుకు చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.