బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
సీబీఐని భ్రష్టు పట్టించారు
23 Oct 2018 1:16 PM
హైదరాబాద్: సీబీఐని గత కొంతకాలంగా భ్రష్టుపట్టించారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. సీబీఐ తన మనుషులనే అరెస్టు చేసే దుస్థితికి వచ్చిందన్నారు. ఎల్లో మీడియాకు నచ్చితే నంది..నచ్చకపోతే పంది అని రాస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ నాడు కాంగ్రెస్ను ఎదురించారని ఆ రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు సీబీ‘ఐ’ అని రాశారని, ఇవాళ చంద్రబాబుకు సంబంధించిన మనుషులపై విచారణ చేపడితే ఛీబీఐ అని వార్తలు రాయడం ఎంతవరకు న్యాయమన్నారు.