కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
గిరిజనులపై టీడీపీ ప్రభుత్వం వివక్షత
23 Oct 2018 12:03 PM
విజయనగరంః ఏ నాయకుడు కూడా మారుమూల ప్రాంతమైన సాలూరుకు పాదయాత్రగా రాలేదని, వైయస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరికే సాధ్యమయ్యిందని అరకు వైయస్ఆర్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త పరిక్షిత్రాజు అన్నారు. సాలూరులో జరిగిన బహిరంగ సభ కూడా ఒక పండగలా జరిగిందన్నారు. భారీ సంఖ్యలో గిరిజనులు స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేయడం పట్ల వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైయస్ జగన్ పట్ల మొగ్గుచూపిస్తునట్లు తేటతెల్లమయ్యిందన్నారు. గిరిజనులు వైయస్ జగన్పై అభిమానం పెంచుకున్నారన్నారు. స్థానిక సమస్యలపై వైయస్ జగన్ ప్రస్తావించిన తీరు ఆకట్టుకుందన్నారు. గిరిజనులపై టీడీపీ ప్రభుత్వం వివక్షత చూపుతుందన్నారు. దివంగత నేత వైయస్ఆర్ హయాంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గిరిజనులను గుర్తుచేసుకుంటున్నారన్నారు. చంద్రబాబుకు, వైయస్ఆర్కు గల మధ్యతేడాను ప్రజలు గమనించారన్నారు. రాజన్నబిడ్డ వస్తే మేలు జరుగుతుందని గిరిజనులు భావిస్తున్నారన్నారు.