మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైయస్ఆర్సీపీ గెలుపునకు శుభ సంకేతం..కంచరపాలెం సభ
10 Sep 2018 12:36 PM
చంద్రబాబు చేతుల్లో తీవ్రంగా మోసపోయిన ప్రజలు జననేత జగన్మోహన్ రెడ్డి కోసం ఎదరురు చూస్తున్నారని వైయస్ఆర్సీపీ నేత కోటగిరి శ్రీధర్ అన్నారు. కంచరపాలెం సభకు సుమారు 2 లక్షలకు పైగా ప్రజలు రావడం శుభ సంకేతమన్నారు. వైయస్ జగన్కు ప్రజాదరణ పెరుగుతుందన్నారు. జన సంకల్పయాత,బహిరంగ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా కదిలిరావడం జగన్పై ప్రజలకు ఉన్న అభిమానం తేటతెల్లమవుతుందన్నారు. 2019లో వైయస్ జగన్ సీఎం అవ్వడం ఖాయమన్నారు.