మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
బాబుకు మతిస్థిమితం ఉందా?
02 Jan 2018 3:18 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబుకు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాల్లో గెలుస్తుందని, ఒకటి, రెండు నియోజకవర్గాల్లో ఓడిపోతే ప్రజలు సిగ్గుపడాలని చంద్రబాబు పేర్కొనడం దుర్మార్గమన్నారు. ఆయన కష్టానికి ప్రతిఫలంగా కూలి కింద ఓట్లు వేయాలని పేర్కొనడం బాధాకరమన్నారు. జనవరి 1వ తేదీన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఆదేశించి.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులకు మాత్రం టీటీడీ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించవచ్చా అని ప్రశ్నించారు.