జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
రైతు ద్రోహి చంద్రబాబు
31 Mar 2018 11:41 AM
విజయవాడ: చంద్రబాబు నాయుడు రైతు ద్రోహి అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేష్ అన్నారు. బాబు పాలనలో ఏ ఒక్క రైతు ఆనందంగా లేరన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలోమాట్లాడుతూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు రైతుల రుణమాఫీ చేస్తానని చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ఇప్పుడు ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర కల్పించకుండా రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారన్నారు.