19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
వైయస్ఆర్ కాంగ్రెస్ 'ఉత్తరాఖండ్' నిధి
24 Jun 2013 10:19 AM
బాన్సువాడ 24 జూన్ 2013:
ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకోవడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తునట్టు ఆ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఈ నిధికి తగిన సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉత్తరాఖండ్ వరదలలో వేల సంఖ్యలో మరణించినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగానికి చెందిన వారు ఆ ప్రాంతంలో బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు.