సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
మైలవరం నుంచి పాదయాత్ర ప్రారంభం
11 Nov 2017 9:31 AM
వైయస్ఆర్ జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి జమ్ములమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మున్సిపాలిటీ శివారు మైలవరం కాలువ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. ఉదయం 9 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ లెక్చరర్లు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. వారి ఇబ్బందులు విన్న వైయస్ జగన్ మన ప్రభుత్వం రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ లెక్చరర్లు ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావం తెలిపారు. మరి కాసేపట్లో వైయస్ జగన్ పొట్లదుర్తి చేరుకుంటారు