మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి పాదయాత్రగా వైఎస్ జగన్
05 Mar 2016 1:17 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పాదయాత్రగా అసెంబ్లీకి చేరుకున్నారు. అంతకుముందు రవీంద్రభారతి సర్కిల్కు చేరుకన్నారు. అక్కడ ఉన్న ప్రకాశం పంతులు విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేపట్టారు.
18 రోజుల పాటు సాగే ఈ సమావేశాలు వాడీవేడీగా జరగనున్నాయి. టీడీపీ ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించింది.