వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
తెలుగు తేజం పీవీ సింధుకు వైయస్ జగన్ అభినందనలు
16 Dec 2018 1:15 PM
శ్రీకాకుళం: బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ ఫైనల్ టైటిల్ గెలుచుకున్న తెలుగు తేజం పీవీ సిం«ధుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. 2018 సంవత్సరానికి స్ఫూర్తిదాయకమైన విజయంతో ముగింపు పలికారని ప్రశంసించారు. పీవీ సింధు రాబోయే సంవత్సరాల్లో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఫైనల్ పోరులో జపాన్ షెట్లర్ నొజోమి ఒకుహారాతో తలపడి వరుస సెట్ల ఆధిక్యంతో పీవీ సింధు విజయం సాధించింది.