మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
బస్సు ప్రమాదస్థలికి చేరుకున్న వైయస్ జగన్
28 Feb 2017 3:14 PM
కృష్ణాః వైయస్ జగన్ బస్సు ప్రమాద స్థలికి చేరుకున్నారు. వైయస్ జగన్ వస్తున్నారని తెలిసి వైఫల్యాలు ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు సర్కార్ హడావిడి చేస్తోంది. ప్రమాదానికి గురైన బస్సును దూరంగా తరలించేందుకు యత్నించింది. నందిగామలో మృతదేహాలకు హడావిడిగా పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఉదయం వేళ పెనుగంచిప్రోలు మండలం మూలపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 11మంది చనిపోగా, మరో 30మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను, బాధిత కుటుంబాలును వైయస్ జగన్ పరామర్శించనున్నారు.