మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
నీటి విడుదలను అడ్డుకుంటాం..!
22 Sep 2015 7:55 PM
వైఎస్సార్ జిల్లాః వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు నీరిస్తామనే ధైర్యం లేకనే శ్రీశైలం నుంచి నీటిని దిగువకు వదులుతున్నారని విమర్శించారు. వచ్చిన నీటిని వచ్చినట్లు కిందకు వదిలితే రాయలసీమ పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీశైలంలో రిజర్వాయర్ లో 854 అడుగుల నీటిమట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నీటిని అడ్డుకొని తీరుతామన్నారు.