బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదు
'బాబుకు ఓటు వేసి మేము చాలా పాపం చేసాం'
04 Feb 2015 4:28 PM
ఏటా మూడు పంటలు పండించుకునే తమ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని రాజధాని ప్రాంతంలోని కిష్టాయపాలెంకు చెందిన రైతు బోయపాటి సుధారాణి స్పష్టం చేశారు. తమ భూములను లాక్కోవాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై ఆమె ఆగ్రహం వెలిబుచ్చుతూ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ను వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. తమ భూములివ్వబోమని ఆయా గ్రామాల్లో రైతులు చేస్తున్న ఊరేగింపులను కూడా వీడియోలో ప్రదర్శించారు.