మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
రాబోయే ఎన్నికల నాటికి మరింతగా బలోపేతం
30 Nov 2015 5:28 PM
హైదరాబాద్ః
వరంగల్ పార్లమెంట్ ఉపఎన్నికలో ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని తెలంగాణ
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
ఉపఎన్నికల్లో పార్టీ ఓటమికి సంబంధించి హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ
కార్యాలయంలో ఇవాళ సమీక్ష జరిగింది. ఏవైనా ఒడిదొడుకులంటే వాటిని
సరిదిద్దుకొని రాబోయే ఎన్నికల నాటికి పార్టీని మరింతగా బలోపేతం చేయాలని
నిర్ణయించారు.
వరంగల్ పార్లమెంట్ ఉపఎన్నికలో ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని తెలంగాణ
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
ఉపఎన్నికల్లో పార్టీ ఓటమికి సంబంధించి హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ
కార్యాలయంలో ఇవాళ సమీక్ష జరిగింది. ఏవైనా ఒడిదొడుకులంటే వాటిని
సరిదిద్దుకొని రాబోయే ఎన్నికల నాటికి పార్టీని మరింతగా బలోపేతం చేయాలని
నిర్ణయించారు.
వరంగల్ తో పాటు మిగతా
ప్రాంతాల్లోనూ ఇతర పార్టీల నేతలు పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీలో
చేరనున్నారని పొంగులేటి తెలిపారు. తెలంగాణలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.
రాజశేఖర్ రెడ్డి ఆశయాలతో రూపొందిన వైఎస్సార్సీపీకి ప్రజలు తప్పకుండా
దీవెనలు అందిస్తారని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమీక్షలో
పొంగులేటి, శివకుమార్, ఎడ్మ క్రిష్టారెడ్డి, నల్లా సూర్యప్రకాష్ సహా
జిల్లాల నేతలంతా పాల్గొన్నారు.
ప్రాంతాల్లోనూ ఇతర పార్టీల నేతలు పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీలో
చేరనున్నారని పొంగులేటి తెలిపారు. తెలంగాణలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.
రాజశేఖర్ రెడ్డి ఆశయాలతో రూపొందిన వైఎస్సార్సీపీకి ప్రజలు తప్పకుండా
దీవెనలు అందిస్తారని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమీక్షలో
పొంగులేటి, శివకుమార్, ఎడ్మ క్రిష్టారెడ్డి, నల్లా సూర్యప్రకాష్ సహా
జిల్లాల నేతలంతా పాల్గొన్నారు.