రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
మాటలు కోటలు దాటుతాయి..చేతలు గడప దాటవు..
20 Nov 2018 3:18 PM
విజయనగరంః 10 వేల కోట్లతో టూరిజం మిషన్, హెలీ టూరిజం,బీచ్ టూరిజం అంటూ చంద్రబాబు ఊదర కొట్టేశారు అంటూ ట్విట్టర్లో వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఐఎన్ఎస్ విరాట్ను కన్వెన్షన్ సెంటర్గా మారుస్తానని కన్సల్టెంట్లకు కోట్లు ధార పోశాడని ట్విట్ చేశారు. రాజమండ్రి రైల్వే బ్రిడ్జిని టూరిస్టు అట్రాక్షన్ చేస్తానన్నాడు. మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదని ట్విట్టర్లో ధ్వజమెత్తారు.