మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
కాంట్రాక్ట్ ఉద్యోగుల గొంతు కోశాడు
19 Apr 2017 1:24 PM
హైదరాబాద్ః కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని ఎన్నికల్లో ఊదొరగొట్టిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చాక వారిని నట్టేట ముంచి గొంతు కోశాడని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. చంద్రబాబు పరిపాలనలో కరువు, నిరుద్యోగం విలయతాండవం చేస్తోందని ఆరోపించారు. బాబు తన మూడేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగమివ్వకపోగా ఉన్న ఉద్యోగులను తొలగించడం ఆయన అసమర్థతకు నిదర్శనమన్నారు.