మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
వైయస్ఆర్ కాంగ్రెస్లోకి టీడీపీ నేతలు
27 Nov 2012 10:44 AM
గద్వాల:
వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామానికి చెందిన 30 మంది టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీని వీడి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ నియోజకవర్గ నాయకుడు కృష్ణమోహన్రెడ్డి స్వగృహంలో వారు సోమవారంనాడు పార్టీలో చేరారు. వెంకటేశ్వర్రెడ్డి, కృష్ణారెడ్డి, తిమ్మప్ప, సత్యారెడ్డి, శివన్న, రాముడు, తిమ్మప్ప, వంశీ, ముణెప్ప, పెద్దరాములు, ఆంజనేయులు, దర్శెల్లి, రామాంజనేయులు, వెంకట్రాములు, పెద్ద వెంకట్రాములు తదితరులు చేరిన వారిలో ఉన్నారు.