మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైయస్ఆర్ కాంగ్రెస్లో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు
03 May 2013 5:02 PM
హైదరాబాద్, 04 మే 2013:
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో కాంగ్రెస్ కార్యకర్తలు వందల సంఖ్యలో శుక్రవారం నాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ జిల్లా మనూర్ మండలం గొందిగాంకు చెందిన 500 మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి బి.హనుమంతు ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం వహించారు. ఖమ్మం జిల్లా మణుగూరు మండలం కూనవరం, అన్నారం గ్రామాల నుంచి 160 మంది కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.