మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఉపాధ్యాయ సమస్యలపై వైయస్ఆర్సీపీ ఆందోళన
20 Oct 2012 3:16 PM
హైదరాబాద్:
ఉపాధ్యాయుల సమస్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. పార్టీ ఉపాధ్యాయ విభాగం దీనిపై ఆందోళనలకు సన్నద్ధమవుతోంది. నవంబర్ ఐదో తేదీన అన్ని జిల్లాల్లోని డీఈఓ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించనుంది.