చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
తిత్లీ తుపాన్ నష్టంపై నేడు వైయస్ జగన్కు నివేదిక
20 Oct 2018 12:55 PM
విజయనగరం: తిత్లీ తుపాను వల్ల భారీ నష్టానికి గురైన ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేయడానికి, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గతంలోనే రెండు కమిటీలను నియమించారు. ఆ కమిటీల సభ్యులు తుపాను నష్టంపై పార్టీ అధ్యక్షులు జగన్కు పాదయాత్ర శిబిరం వద్ద కలిసి ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు నివేదిక అందజేస్తారు. పార్టీ అధ్యక్షుడిని కలిసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు పార్టీ సీనియర్ నేతలు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు.