మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
టీడీపీ నేతలు దోచుకుంటున్నారు..
09 Oct 2018 1:43 PM
అనంతపురం : చంద్రబాబు జిల్లాల పర్యటనలు వృథా అని రాప్తాడు వైయస్ఆర్సీపీ కోఆర్డీనేటర్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. ఉపాధి పనులతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు.. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. డ్వాక్రా రుణమాఫీ చేయలేదని మంత్రి పరిటాల సునీత అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారన్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. హామీలు విస్మరించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారని దుయ్యబట్టారు.