వైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహం
వందమంది టీడీపీ కార్యకర్తలు వైయస్ఆర్ సీపీలో చేరిక
13 Jul 2018 3:13 PM
చిత్తూరు: చంద్రబాబు నాయుడిని సొంత పార్టీల నేతలే నమ్మడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మదనపల్లిలో ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో రాజంపేట పార్లమెంట్ బీసీ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన వందన వంద మంది కార్యకర్తలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ మేరకు ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.