మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరిక
15 Sep 2017 6:31 PM
పుట్టపర్తి: పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని బీడుపల్లిలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం వైయస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమంలో భాగంగా పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దకుంట శ్రీధర్రెడ్డి గ్రామానికి వెళ్లిన సమయంలో పలువురు కార్యకర్తలు పార్టీలో చేరారు. బీడుపల్లికి చెందిన ఆదినారాయణ, చిరంజీవి, శ్రీనివాసరెడ్డి, నరసింహులు తదితర 15 కుటుంబాలకు చెందిన వారు పార్టీలోకి చేరారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్లు మాధవరెడ్డి, గంగాద్రి, కౌన్సిలర్లు ఈశ్వరయ్య,నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.