కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
వైయస్ఆర్సీపీలోకి టీడీపీ నేతలు చేరికలు..
04 Sep 2018 11:58 AM
విశాఖ జిల్లాః జననేత వైయస్ జగన్ మోహన్రెడ్డి సమర్థత, నాయకత్వ పటిమ పట్ల నమ్మకంతో రోజురోజుకు వైయస్ఆర్సీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. భారీసంఖ్యల్లో ఇతర పార్టీల నేతలు వైయస్ఆర్సీపీలోకి చేరుతున్నారు. దాలివలస టీడీపీ సర్పంచ్ ఆదిరెడ్డి రామానాయుడు పాటుగా పలువురు టీడీపీ నేతలు వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్సీపీలోకి చేరారు. వారికి వైయస్ జగన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.