రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైయస్ఆర్ సీపీ కౌన్సిలర్పై దాడి
23 Oct 2017 1:18 PM
అనంతపురం: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంటగలిసిపోతుంది. అధికారం అండతో టీడీపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష పార్టీ నేతలపై టీడీపీ నేతలు దాడికి దిగారు. హిందూపురంలో మద్దిరెడ్డిపల్లి వాసుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మేలాపురం క్రాస్రోడ్డులో వైయస్ఆర్ సీపీ నేతలు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు ఆగ్రహంతో వైయస్ఆర్ సీపీ కౌన్సిలర్ నాగభూషణంపై దాడి చేశారు. టీడీపీ నేతల ఆగడాలను అరికట్టాలని కోరుతూ పార్టీ నేతలు పెద్ద పెట్టున నినదించారు.