రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
లీజు లింకు అందుకే అన్న మాట
04 Nov 2015 7:28 PM
ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు మంత్రి వర్గ సమావేశంలో భూముల లీజు గడువును 33
సంవత్సరాల నుంచి 99 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో
అనేక ప్రయోజనాలు కలుగుతాయని మంత్రులు ప్రకటించారు.
చంద్రబాబు నాయుడు మంత్రి వర్గ సమావేశంలో భూముల లీజు గడువును 33
సంవత్సరాల నుంచి 99 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో
అనేక ప్రయోజనాలు కలుగుతాయని మంత్రులు ప్రకటించారు.
రాజధాని
పేరుతో పెద్ద ఎత్తున భూముల్ని లాక్కొంటున్న ప్రభుత్వం ఈ భూముల్ని ఏం
చేయబోతోంది అనే దాని మీద స్పష్టత లేదు. రాజధాని భవంతులు అంటే మహా
అయితే 2,3 వేల ఎకరాల్లో పూర్తి అవుతాయని అందరూ చెబుతున్నారు. అయినా
సరే, 50 వేల ఎకరాల భూముల్ని లాక్కోవటంలోని ఆంతర్యం అంతు పట్టడం లేదు.
పేరుతో పెద్ద ఎత్తున భూముల్ని లాక్కొంటున్న ప్రభుత్వం ఈ భూముల్ని ఏం
చేయబోతోంది అనే దాని మీద స్పష్టత లేదు. రాజధాని భవంతులు అంటే మహా
అయితే 2,3 వేల ఎకరాల్లో పూర్తి అవుతాయని అందరూ చెబుతున్నారు. అయినా
సరే, 50 వేల ఎకరాల భూముల్ని లాక్కోవటంలోని ఆంతర్యం అంతు పట్టడం లేదు.
తక్కువ
కాలానికి లీజు ఇచ్చినట్లయితే సింగపూర్ కంపెనీలకు సరిపడినంత
ప్రయోజనాలు దక్కవని బినామీలు భావిస్తున్నారు. అందుకే స్వల్ప కాలానికి
లీజు ఇవ్వకుండా తర తరాలకు లీజులు ఇచ్చేందుకు ఈ విధమైన నిర్ణయం
తీసుకొన్నారన్న మాట వినిపిస్తోంది. సింగపూర్ కంపెనీలకు అన్ని విధాలా
భూముల్ని దోచిపెట్టేందుకే ఈ నిర్ణయం వెలువడింది.
కాలానికి లీజు ఇచ్చినట్లయితే సింగపూర్ కంపెనీలకు సరిపడినంత
ప్రయోజనాలు దక్కవని బినామీలు భావిస్తున్నారు. అందుకే స్వల్ప కాలానికి
లీజు ఇవ్వకుండా తర తరాలకు లీజులు ఇచ్చేందుకు ఈ విధమైన నిర్ణయం
తీసుకొన్నారన్న మాట వినిపిస్తోంది. సింగపూర్ కంపెనీలకు అన్ని విధాలా
భూముల్ని దోచిపెట్టేందుకే ఈ నిర్ణయం వెలువడింది.