కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
పలువురు వైయస్ఆర్సీపీలో చేరిక
01 Sep 2018 12:19 PM
విశాఖ: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు వివిధ పార్టీల నాయకులు ఆకర్శితులవుతున్నారు. నిత్యం వివిధ పార్టీల నాయకులు వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరుతున్నారు. శనివారం ప్రజా సంకల్ప యాత్ర అనకాపల్లి నియోజకవర్గంలోని బస ప్రాంతం నుంచి ప్రారంభం కాగా, వివిధ పార్టీల నాయకులు వైయస్ జగన్ను కలిసి పార్టీలో చేరారు. వారికి జననేత కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.