మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
ప్రజల దాహార్తిని తీర్చండిఃఎస్వీ మోహన్ రెడ్డి
26 Mar 2016 12:45 PM
కర్నూలు ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ..సభలో సంబంధింత మంత్రిని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. కర్నూలులోని జనాభాకు ప్రధాన తాగువనరు సుంకేశుల బ్యారేజ్ అని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. సుంకేశులలో ప్రస్తుతం ఉన్న .4 టీఎంసీల నీరు నెలరోజులకు మాత్రమే సరిపోతుందన్నారు. తుంగభద్ర నుంచి రాష్ట్రానికి 1 టీఎంసీ నీరు రావాల్సి ఉన్నందున దాన్ని రప్పించి ప్రజల దాహార్తిని తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.