బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
27 May 2017 3:29 PM
గుంటూరు: ఫిరాంగిపురం కొండల్లో మైనింగ్ బ్లాస్ట్ జరిగి ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, క్రిస్టినాలు ఘటనా స్థలానికి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనకు గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని మృతదేహాలను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. మృతుల కుటుంబాలను పరామర్శించి వారిని ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.