వైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎం
బిసి అధ్యయన కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం
11 Dec 2017 10:40 AM
హైదరాబాద్ : వైయస్ఆర్ సీపీ బిసి అధ్యయన కమిటీ లో ప్రత్యేక ఆహ్వానితులుగా పలువురు నాయకులను నియమించారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్లు పార్టీ కేంద్రం కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలోని బిసి వర్గాల సమస్యలను అధ్యయనం చేయడంతో పాటు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ బిసి డిక్లరేషన్ రూపకల్పన కోసం పార్టీ తరపున కొద్ది కాలం క్రితం ప్రత్యేకంగా కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. కమిటీలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన బోయ తిప్పేస్వామి, గుంటూరు జిల్లాకు చెందిన లలిత్ కుమార్ , వైయస్ ఆర్ కడప జిల్లాకు చెందిన శ్రీ ప్రసాద్ లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు.