సోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం
జననేత సమక్షంలో పార్టీలో చేరిన అనురాధ
22 Jul 2018 1:58 PM
తూర్పుగోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. జననేత వైయస్ జగన్ మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలంతా కదం తొక్కుతున్నారు. రాజమండ్రి 29వ డివిజన్కు చెందిన ఇండిపెండెంట్ కార్పొరేటర్ కురిమిళ్ల అనురాధ వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు వైయస్ జగన్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అనురాధ మాట్లాడుతూ.. ప్రజల కోసం వైయస్ జగన్ చేస్తున్న పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. వైయస్ఆర్ సీపీ గెలుపు కోసం కృషి చేస్తానని, రానున్న ఎన్నికల్లో వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.