పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదు
వైయస్ జగన్ పూజలు
10 Aug 2016 10:20 AM
న్యూఢిల్లీ : రిషికేశ్ లో
ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గంగానదికి పూజలు చేయించారు.
అక్కడ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చాతుర్మాస దీక్షలో విశేష పూజలు
చేస్తున్నారు. ఈ ప్రక్రియలో వైయస్ జగన్ పాల్గొని గంగానదికి ప్రత్యేక అర్చనలు
చేశారు. అనంతరం స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకొన్నారు.
అనంతరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగాలని, ప్రత్యేక హోదా కాంక్షిస్తూఈ పూజలు
నిర్వహించారు. వైఎస్ జగన్ వెంట ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్‑రెడ్డితోపాటు పార్టీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు.