కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వం: షర్మిల
08 Dec 2012 1:57 PM
ఆల్వాల్:
టీడీపీ లాగే కాంగ్రెస్ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల చెప్పారు. మహబూబ్నగర్ జిల్లా ఆల్వాల్ లో శనివారం ఉదయం ఆమె ప్రజలతో రచ్చబండ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు ఆమెకు వివిధ సమస్యలపై ఫిర్యాదు చేశారు. తాగునీరు, కరెంటు బిల్లుల తీరుపై వారు శ్రీమతి షర్మిలకు వివరించారు. ఆమె వారికి సమాధానం చెబుతూ మహానేత తన హయాంలో ఏవిధమైన ధరలూ పెంచకుండా సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. జగన్ సీఎం అయితే రైతు రాజవుతాడని పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దనీ, ధైర్యంగా ఉండాలనీ శ్రీమతి షర్మిల సూచించారు.