చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యం
స్థానిక ఎన్నికల పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు
10 Jul 2013 11:10 AM
హైదరాబాద్ 10 జూలై 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికలను పర్యవేక్షించేందుకు పార్టీ నేతలతో కమిటీని ఏర్పాటు చేశారు. పదిమంది సభ్యులున్న ఈ కమిటీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్త ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తుంది. కమిటీ సభ్యులుగా డాక్టర్ ఎం.వి. మైసూరారెడ్డి, భూమా శోభానాగిరెడ్డి, వైయస్.వివేకానందరెడ్డి, ఇందుకూరి రామకృష్ణంరాజు, దాడి వీరభద్రరావు, కొత్తకోట ప్రకాశ్రెడ్డి, చందా లింగయ్య దొర, గాదె నిరంజన్రెడ్డి, పరంజ్యోతి, ఆరిమండ వరప్రసాదరెడ్డిలను నియమించారు.